వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యే భార్యకు యాక్సిడెంట్: లారీని ఢీకొట్టిన కారు..

భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ వంతెన వద్ద శైలజ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో శైలజకు, డ్రైవర్ మల్లేష్‌కు గాయాలయ్యాయి.

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: మంథని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య, మంథని సర్పంచ్ శైలజ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో.. డ్రైవర్ సహా ఆమె గాయాలపాలైనట్లు సమాచారం.

వరంగల్ లోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరైన శైలజ.. మంథనికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ వంతెన వద్ద శైలజ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో శైలజకు, డ్రైవర్ మల్లేష్‌కు గాయాలయ్యాయి.

trs mla wife injured in road accident

ప్రమాదానంతరం వీరిద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రథమ చికిత్స అనంతరం శైలజ మరో వాహనంలో మంథనికి వెళ్లిపోయినట్లు సమాచారం.

English summary
Putta Shailaja, Sarpanch of Manthani, wife of Manthani MLA Madhu was met with road accident on Tuesday morning while returning to Manthani from Warangal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X