వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు నేతలపై భగ్గుమన్న తెరాస ఎమ్మెల్సీ కర్నె
ప్రతిపక్షంగా కాంగ్రెసు పార్టీ విఫలమైందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను ప్రతిపక్షం గాలికి వదిలేస్తున్నాయని ఆయన అన్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.
Comments
karne prabhakar telangana rastra samithi trs telangana కర్నె ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ తెలంగాణ
English summary
Telangana Rastra Samithi (TRS) MLC Karne Prabhakar lashed out at congress party. opposition failed high light the public issue, he commented.
Story first published: Wednesday, September 7, 2016, 19:06 [IST]