వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెళ్లిపో అంటూ.. కూచిభొట్ల హత్య: అమెరికాపై తెరాస ఎంపీ నిప్పులు
అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం లోకసభలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. మీ దేశానికి పో అంటూ శ్రీనివాస్ను నిందితుడు ప్యూరింటన్ హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు.
నేడే పుట్టిన రోజు, నేను మిస్సవుతున్నా: శ్రీనివాస్ కూచిభొట్ల భార్య
అమెరికాలో భారతీయులపై దాడుల పట్ల చింతిస్తున్నామని, భారతీయుల భద్రతపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతామని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతీయుల మీద జరుగుతున్న దాడులపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ స్పందించారు.
Comments
srinivas kuchibhotla jithender reddy rajnath singh america india techie శ్రీనివాస్ కూచిభొట్ల జితేందర్ రెడ్డి అమెరికా భారత్ టెక్కీ రాజ్నాథ్ సింగ్
English summary
TRS MP Jithender Reddy fired at America for Srinivas Kuchibhotla's murder in Kansas.
Story first published: Thursday, March 9, 2017, 15:58 [IST]