వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...

భారత్ - అమెరికా సంబంధాల పైన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - అమెరికా సంబంధాల పైన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు.

తాకొద్దన్నా.. భారతీయ మహిళ మీదమీదకు ఆఫ్రికన్ అమెరికన్ (వీడియో)తాకొద్దన్నా.. భారతీయ మహిళ మీదమీదకు ఆఫ్రికన్ అమెరికన్ (వీడియో)

ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. సీనియర్ కేబినెట్‌ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి ట్రంప్‌ యంత్రాంగం ఆసక్తి కనబరుస్తోందన్నారు.

america

మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో ప్రారంభమైన ఇండో-అమెరికా వ్యూహ్యాత్మక చర్చలు కొనసాగుతాయన్నారు. ఈ చర్చల కోసం అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిల్లర్సన్‌, కామర్స్‌ సెక్రటరీ రోస్‌ భారత్‌ పర్యటనకు రానున్నారన్నారు.

కన్సాస్ కాల్పుల్లో తెలుగు వాడైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీని పైన కూడా జయశంకర్ అక్కడి అధికారులతో మాట్లాడారు. జాత్యాహంకార హత్య కోణంలో కేసును దర్యాఫ్తు చేస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారన్నారు.

English summary
The new U.S administration is optimistic about America’s relations with India and India sees no conflict between its ‘Make in India’ programme and U.S President Donald Trump’s push for expanding manufacturing in America, Foreign Secretary S Jaishankar has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X