వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి
తెలంగాణ శాసనసభా సభాపతి మధుసూధనా చారి బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభా సభాపతి మధుసూధనా చారి బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్
ఈ సందర్భంగా తన కుమారుడి వివాహా ఆహ్వాన పత్రికను అందించి ఈ వేడుకకు హాజరు కావాలని ఆహ్వానించారు. త్వరలో ఆయన తనయుడి పెళ్లి ఉంది.
Comments
English summary
Telangana State speaker Sirikonda Madhusudhana Chary invited Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for his son marriage.
Story first published: Thursday, August 10, 2017, 16:59 [IST]