ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు.
డిసెంబర్
15న
ఖచ్చితంగా
హాజరుకావాలని
ఏసీబీ
కోర్టు
వారిని
ఆదేశించింది.
హాజరు
మినహాయింపు
పిటిషన్లను
పిటిషన్లను
అనుమతించబోమని
కోర్టు
స్పష్టం
చేసింది.
కాగా,
2015లో
టీడీపీ
వర్కింగ్
ప్రెసిడెంట్గాఉన్న
రేవంత్
రెడ్డి
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
వేం
నరేందర్
రెడ్డిని
గెలిపించుకునేందుకు,
నామినేటెడ్
ఎమ్మెల్యే
స్టీఫెన్సన్ను
ప్రలోభపెడుతూ
రూ.
50
లక్షలతో
రెడ్
హ్యాండెడ్గా
పట్టుబడిన
విషయం
తెలిసిందే.
ఈ
కేసులు
ప్రధాన
సూత్రధారిగా
టీడీపీ
అధినేత
చంద్రబాబు
నాయుడేనని
ఆరోపణలున్నాయి.