వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన వైయస్ జగన్
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
కేసును విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో కోర్టుకు హాజరయ్యారు.
నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్
కాగా, హైకోర్టులో జగన్కు మినహాయింపుపై చుక్కెదురైన విషయం తెలిసిందే. కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలన్న జగన్ కోరికను హైకోర్టు తోసి పుచ్చింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని తెలిపింది.
Comments
high court ys jagan andhra pradesh cbi ed ys jagan da case హైకోర్టు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సిబిఐ ఈడీ డీఏ కేసు
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Friday attended to CBI special court over disproportionate assets case.
Story first published: Friday, September 1, 2017, 15:29 [IST]