వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన వైయస్ జగన్

అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.

కేసును విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో కోర్టుకు హాజరయ్యారు.

నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్

YS Jagan attends in CBI court

కాగా, హైకోర్టులో జగన్‌కు మినహాయింపుపై చుక్కెదురైన విషయం తెలిసిందే. కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలన్న జగన్ కోరికను హైకోర్టు తోసి పుచ్చింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని తెలిపింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Friday attended to CBI special court over disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X