తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం

|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 1.11 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్‌ కు చెందిన యగమేటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళాన్ని అందించారు.

<strong> కియా కారుపై రోజా తొలి ఆటోగ్రాఫ్: రోడ్డెక్కిన సెల్టోస్: ఆవిష్కరించిన మంత్రులు</strong> కియా కారుపై రోజా తొలి ఆటోగ్రాఫ్: రోడ్డెక్కిన సెల్టోస్: ఆవిష్కరించిన మంత్రులు

ఈ మేరకు విరాళం మొత్తంతో కూడిన చెక్కును ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమక్షంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Hyderabadi devotee Rami Reddy donate Rs.1.11 Cr to TTD Anna Prasadam trust in Tirumala

ఈ కార్యక్రమంలో రామిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉదయం రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఆవరణలో ఉన్న రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ ను కలిసి చెక్కును అందజేశారు.

English summary
A devotee from Hyderabad Yugameti Rami Reddy has donated Rs.1.11 crore to the Srivari Anna Prasadam Trust. He presented the DD for the donation to the TTD chairman YV Subba Reddy at the Ranganayakula mantapam inside the Srivari temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X