AP Budget 2020 Sessions: బడ్జెట్ హై లైట్స్ ఇవే ..మంత్రి బుగ్గన ప్రసంగం సాగిందిలా !!
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగు లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలుపుతూ బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగు లో ప్రారంభించిన మంత్రి బడ్జెట్ అంచనా వ్యయాన్ని 2,24,789 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు .ఇక రెవెన్యూ అంచనాను 1,80,392 కోట్లుగా పేర్కొన్నారు.మూలధన వ్యయాన్ని 44,396 కోట్ల రూపాయలుగా బుగ్గన తెలియజేశారు.
Recommended Video
ఏపీ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో టీడీపీ వాకౌట్..మండలిలో మాత్రం చర్చలో:రీజన్ ఇదే
ఇక బడ్జెట్లోని హైలెట్స్ విషయానికి వస్తే
వ్యవసాయానికి
రూ
.
11,891
కోట్లు,
విద్యాశాఖకు
రూ.22,604
కోట్లు
వైద్య
రంగానికి
రూ.11,419
కోట్లు,
పశుగణాభివృద్ధి,
మత్స
రంగానికి
రూ.
1,279
కోట్లు,
గృహ
నిర్మాణ
రంగానికి
రూ.
3,691
కోట్లు,
జలవనరుల
శాఖ
కు
రూ.
11,805
కోట్లు,
పంచాయతీరాజ్,
రూరల్
డెవలప్మెంట్
కు
రూ.
16,710
కోట్లు,
మునిసిపల్
మరియు
పట్టణాభివృద్ధి
శాఖలకు
రూ.
8,150
కోట్లు
హోంశాఖకు
రూ.
5,988
కోట్లు,
శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు
పెట్టుబడులు
,మౌలిక
వసతుల
రంగానికి
రూ.
696
కోట్లు,
ఐటీ
రంగానికి
రూ.
197
కోట్లు,
కార్మిక
సంక్షేమానికి
రూ.
601
కోట్లు,
న్యాయశాఖకు
రూ.
913
కోట్లు,
ప్రాథమిక
ఉన్నత
విద్యకు
రూ.
22,604
కోట్లు,
విద్యుత్
రంగానికి
రూ.
6,984
కోట్లు,
ఆర్థిక
రంగానికి
రూ.
50,703
కోట్లు,
పౌరసరఫరాల
శాఖకు
రూ.
3,520
కోట్లు
స్కిల్
డెవలప్మెంట్
కు
రూ.
856
కోట్లు
సోషల్
వెల్ఫేర్
కు
రూ.
12,465
కోట్లు
ట్రాన్స్
పోర్ట్
మరియు
ఆర్
అండ్
బి
కి
రూ.
6,588
కోట్లు
మహిళా
,శిశు,
దివ్యాంగులు
వయోవృద్ధుల
కోసం
రూ
3,456
కోట్లు
పర్యావరణం
మరియు
అటవీ
శాఖకు
రూ.
457
కోట్లు,
ప్రణాళికా
రంగానికి
రూ.
515
కోట్లు
సాధారణ
పరిపాలన
కు
రూ
.
878
కోట్లు
ఎస్సీల
సంక్షేమానికి
రూ.
15,735
కోట్లు,
గిరిజనుల
సంక్షేమానికి
రూ.
5177
కోట్లు,
పలు పథకాలకు బడ్జెట్ కేటాయింపులు
వై
యస్
ఆర్
రైతు
భరోసా
కు
రూ.
3,165
కోట్లు
,
వడ్డీలేని
రుణాల
కోసం
రూ
.
1,100
కోట్లు,
ధరల
స్థిరీకరణ
నిధికి
రూ.
3
వేల
కోట్లు,
రేషన్
బియ్యానికి
రూ.3వేల
కోట్లు
వైఎస్ఆర్
పెన్షన్
కానుకకు
రూ.16వేల
కోట్లు
వైఎస్ఆర్
ఆసరాకు
రూ.6,300
కోట్లు
బీసీల
సంక్షేమానికి
రూ
.
23,406
కోట్లు,
కాపుల
సంక్షేమానికి
రూ.
2,845
కోట్లు,
ఎస్సీల
సంక్షేమానికి
రూ.
1,840
కోట్లు,
మైనార్టీ
సంక్షేమానికి
రూ.1,998
కోట్లు,
ఎస్టీల
సంక్షేమానికి
రూ.1,840
కోట్లు,
ఎస్సీల
సంక్షేమానికి
రూ.7,525
కోట్లు
ఆరోగ్యశ్రీకి
రూ.2100
కోట్లు,
బడ్జెట్ కేటాయింపులు ఇలా
వైఎస్ఆర్
గృహవసతికి
రూ.3వేల
కోట్లు,
పీఎం
ఆవాజ్
యోజన
అర్బన్కు
రూ.2540
కోట్లు,
పీఎం
ఆవాజ్
యోజన
(గ్రామీణం)
రూ.500
కోట్లు,
బలహీనవర్గాల
గృహ
నిర్మాణానికి
రూ.
150
కోట్లు,
డ్వాక్రా
సంఘాలకు
రూ.975
కోట్లు,
అమ్మ
ఒడికి
రూ.6
వేల
కోట్లు
జగనన్న
విద్యాదీవెనకు
రూ.3,009
కోట్లు
వైఎస్ఆర్
చేయూత
పథకానికి
రూ.3వేల
కోట్లు
జగనన్న
వసతి
దీవెనకు
రూ.2
వేల
కోట్లు
వైఎస్ఆర్
కాపు
నేస్తం
పథకానికి
రూ.350
కోట్లు
వైఎస్ఆర్
వాహన
మిత్రకు
రూ.275
కోట్లు
నేతన్న
నేస్తం
రూ.200
కోట్లు
జగనన్న
చేదోడుకు
రూ.247
కోట్లు
మత్స్యకార
భరోసాకు
రూ.109
కోట్లు
సంక్షోభంలో కూడా సంక్షేమంలో ముందున్నామన్న ఆర్ధిక మంత్రి బుగ్గన
కేటాయింపులు
చేస్తూ
బడ్జెట్
ప్రసంగం
చేశారు.
ఇక
కరోనా
వైరస్
పై
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
సాగిస్తున్న
పోరు
దేశంలోనే
ముందు
ఉన్నామని,
కరోనా
టెస్టుల
విషయంలో
దేశ
వ్యాప్తంగా
అత్యధికంగా
టెస్టులు
ఏపీలో
నిర్వహించామని
పేర్కొన్నారు.
కరోనా
లాక్డౌన్
సందర్భంగా
ఆర్థిక
వ్యవస్థకు
పడకుండా
తగిన
చర్యలు
తీసుకున్నా
మని
పేర్కొన్నారు.
2018-19లో
స్థూల
ఉత్పత్తి
8శాతమే
పెరిగింది
అని
చెప్పిన
మంత్రి
బుగ్గన
గత
ప్రభుత్వం
మిగిల్చిన
అప్పులు
సునామీలా
మీద
పడ్డాయి
అని
తీవ్రమైన
ఆర్థిక
ఒడిదుడుకులు
ఉన్నప్పటికీ
అభివృద్ధి,
సంక్షేమం
రెండు
సమ్మిళితం
చేసి
వైసీపీ
ప్రభుత్వ
పాలన
సాగిస్తోందని
బడ్జెట్
ప్రసంగంలో
పేర్కొన్నారు.
కష్టాలను
తీర్చడానికి
నవరత్నాలు
అమలు
చేస్తున్నామని
పేర్కొన్నారు.
కరోనా
సంక్షోభ
సమయంలోనూ
సంక్షేమ
పథకాల
అమలును
విస్మరించలేని,
సంక్షేమ
ఫలాలు
అందించడంలో
ముందున్నామని
బుగ్గన
రాజేంద్రనాథ్
రెడ్డి
పేర్కొన్నారు.