ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లిమర్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజవర్గాల పునర్విభజన లో భాగంగా ఇప్పటి వరకు రెండు సార్లే ఎన్నికలు జరిగాయి. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు ఈ ప్రాంతాలతో ఉన్న సతివాడ, భోగా పురం నియోజకవర్గాలు 2009 లో రద్దయ్యాయి. 2009 లో బొత్సా మేనల్లుడు ఇక్కడి నుండి పోటీ చేసి ఆరు సార్లు శాసనసభ కు ఎన్నికైన పతివాడ నారాయణ స్వామి నాయుడుని ఓడించారు. ఇక సతివాడ నియోజకవర్గం నుండి పెన్మత్స సాంబశి వరాజు కాంగ్రెస్ నుండి ఆరు సార్లు ఎన్నికయ్యారు. అంతుకు ముందు ఉన్న భోగాపురం నియోజకవర్గం నుండి కొమ్మూరు అప్పడుదొర కాంగ్రెస్ నుండి నాలుగు సార్లు గెలిచారు. టిడిపి నుండి స్వామినాయుడు వరుసగా ఆరు సార్లు గెలుపొందారు . ఇక, 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
నెల్లిమర్ల
లో
రెండు
సార్లు
ఎన్నికలు..
2009,
2014
లో
నెల్లిమర్లలో
రెండు
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
2009
ఎన్నికల్లో
అనూహ్య
పరిస్థితుల్లో
బొత్సా
సత్యానారాయ
ణ
తన
మేనల్లుడు
అప్పలనాయుడును
ఇక్కడి
నుండి
కాంగ్రెస్
అభ్యర్ధిగా
బరిలోకి
దింపారు.
ఆయన
2009
ఎన్నికల్లో
సీని
ర్
ఎమ్మెల్యే
అయిన
పతివాడ
నారాయణ
స్వామినాయుడును
ఓడించారు.
ఇదే
నియోకవర్గానికి
చెందిన
పెన్మత్స
సాంబశివ
రావు
సతిపాడ
నుండి
ఆరుసార్లు..
గజపతి
నగరం
నుండి
రెండు
సార్లు
గెలిచి
మొత్తంగా
ఎనిమిది
సార్లు
ఎమ్మెల్యే
గా
రాష్ట్రంలోనే
అత్యధిక
సార్లు
శాసనసభకు
ఎన్నికైన
నేతగా
రికార్డు
సాధించారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
189233
ఓట్లు
ఉండగా,
అందులో
169573
ఓట్లు
పోలయ్యాయి.
అందులో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
పతివాడ
నారాయణస్వామి
నాయుడుకు
71267
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సూర్యనారాయణకు
64294
ఓట్లు
వచ్చాయి.
ఈ
ఎన్నికల్లో
టిడిపి
అభ్యర్ధి
6973
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఈ
గెలుపు
ద్వారా
ఏడు
సార్లు
శాసనసభకు
ఎన్నికై
ముఖ్యమంత్రి
చంద్రబాబు
తో
సమకాలీకులయ్యారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలిచిన
తరువాత
పతివాడ
నారాయణస్వామి
నాయుడు
ప్రొటెం
స్పీకర్
గా
వ్యవహరించారు.
ఆ
తరువాత
కోడెల
శివ
ప్రసాద్
రెగ్యులర్
స్పీకర్
అయ్యారు.