ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పార్వతీపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా జనరల్ కేటగిరీ నుండి ఎస్సీ కోటగిరీకి మారింది. బొబ్బిలి నియోజకవర్గం లోని సీతానగరం మండలాన్ని ఈ నియోజవర్గంలో కలిపారు. బలిజపేట, మక్కువ మండలాలు పార్వీపురం నియోకవర్గం లో చేరాయి. 2004 లో ఇక్కడి నుండి గెలిచిన శత్రుచర్ల విజయరామ రాజు రిజర్వ్ నియోజకవర్గంగా మారటంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి పోటీ చేసి గెలుపొందారు. విజయరామ రాజు ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లోక్సభ కు సైతం ఎన్నికైన రికార్డు అయనకు ఉంది. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన చీకలి పరుశురామానాయుడు అంజయ్య క్యా బినెట్లో మంత్రిగా పని చేసారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన జయమణి 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ జరిగింది.
16
సార్లు
ఎన్నికలు..
రెండు
పార్టీలకే
ప్రాధాన్యం..
పార్వతీ
పురం
నియోజకవర్గం
లో
ఇప్పటి
వరకు
మొత్ం
16
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
ఈ
ఎన్నికల్లో
కాంగ్రెస్
ఆరు
సార్లు,
టిడిపి
ఆరు
సార్లు,
స్వతంత్ర-జనతా
పార్టీలు
ఒక్కో
సారి
గెలవగా,
స్వతంత్ర
అభ్యర్దులు
రెండు
సార్లు
గెలుపొందారు.
ఇక
ఇక్కడి
నుండి
గెలిచిన
ప్రముఖుల్లో
ఎర్రా
కృష్ణమూర్తి,
పరుశురామ
నాయుడు
రెండేసి
సార్లు
ఇక్కడి
నుండి
శాసనసభకు
ఎన్నికయ్యారు.
2004
లో
ఎమ్మెల్యేగా
ఎన్నికైన
శత్రుచర్ల
విజయరామ
రాజు
వైయస్
క్యాబినెట్
లో
ఆ
తరువాత
రోశయ్య
క్యా
బినెట్లోనూ
మంత్రిగా
పని
చేసారు.
2009
లో
పార్వతీ
పురం
నుండి
పోటీ
చేసిన
రిట్టపల్లి
లతకు
11
వేల
ఓట్లు
మాత్రమే
వచ్చాయి.
2014
లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
173905
ఓట్లు
ఉండగా,
అందులో
129448
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
బొబ్బలి
చిరంజీవులుకు
62498
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
ప్రసన్న
కుమార్
కు
56239
ఓట్లు
వచ్చాయి.
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసిన
జోగారావుకు
కేవలం
6911
ఓట్లు
వచ్చాయి.
2009
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసి
కాంగ్రెస్
అభ్యర్ధి
చేతిలో
ఓడిపోయిన
చిరంజీవులు
2014
ఎన్నికల్లో
గెలుపొందారు.
2009
నుండి
ఎస్సీ
రిజర్వ్
నియోజక
వర్గంగా
మారటంతో
ఇక్కడ
తిరిగి
పట్టు
సాధించేందుకు
రెండు
ప్రధాన
పార్టీలు
కసరత్తు
మొదలు
పెట్టాయి.