ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శృంగవరపుకోట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2004 వరకు గిరిజనులకు రిజర్వ్ గా ఉన్న ఈ నియోజకవర్గం 2009 లో జనరల్ గా మారింది. ఉత్తరాపల్లి నియోజకవర్గం లో ఉన్న కొత్తవలస మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. 1953లో ఏర్పడిని ఆంధ్ర రాష్ట్రంకు తొలి ముఖ్యమంత్రి అయి న టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ జరిగిన ఉప ఎన్నిక ద్వారా ఏకగ్రీవంగా చట్ట సభలో ప్రవేశించారు. ఇక్కడ నుండి ఎల్ బి దుక్కు నాలుగుసార్లు టిడిపి నుండి గెలుపొందారు. మొత్తం ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కోళ్ల అప్పలనాయుడు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రజారాజ్యం అభ్యర్ధితో పాటుగా ఆ పార్టీ రెబల్ అభ్యర్ధి..మరో అభ్యర్ధి ఇద్దరు స్వతంత్రులు ఇక్కడ ప్రభావం చూపించారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి విజయం సాధించారు.
16
సార్లు
ఎన్నికలు..గిరిజన
నేతల
గెలుపు
శృంగవరపుకోట
కు
1952
నుండి
ఇప్పటి
వరకు
16
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
టిడిపి
ఏడు
సార్లు,
కాంగ్రెస్
అయిదు
సార్లు,
ప్రజా
సోషలిస్టు..సోషలిస్టు
పార్టీలు
మూడు
సార్లు,
స్వతంత్ర
అభ్యర్ధి
ఒక
సారి
గెలిచారు.
1999
లో
ఇక్కడి
నుండి
గెలిచిన
శోభా
హైమవతి
2004
లో
ఓడిపోయారు.
తెలుగు
మహిళా
అధ్యక్షురాలిగా
ఉన్నారు.
ఇక,
2009
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
తిరుగు
బాటు
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
రఘురాజ్
పోటి
చేసి
31,248
ఓట్లు
సాధించారు.
మరో
స్వతంత్ర
అభ్యర్ధి
జయ
ప్రకాశ్
బాబుకు
20,284
ఓట్లు
వచ్చాయి.
ప్రజారాజ్యం
ఆ
ఎన్నికల్లో
19,330
ఓట్లు
దక్కించుకుంది.
ఇక,
2014
ఎన్నికల
నాటికి
వైసిపి
రంగ
ప్రవేశం
తో
సమీకరణాలు
మారాయి.
2014
లో
టిడిపి
గెలుపు..
విజయనగరం
అసెంబ్లీ
నియోజకర్గంలో
2014
లో
మొత్తం
ఓటర్లు
202518
ఉండగా
,అందులో
171905
మంది
ఓటు
హక్కు
వినియోగించుకున్నారు.
అందులో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లలితకుమారికి..82177
ఓట్లు
రాగా,
వైసిపి
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
జగన్నాధం
కు
53605
ఓట్లు
వచ్చాయి.
ఆ
ఎన్నికల్లో
టిడిపి
అభ్యర్ధి
28572
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఈ
నియోజ
క
వర్గం
విశాఖ
లోక్సభ
పరిధిలోకి
వస్తుంది.
2014
లో
అక్కడి
లోక్సభ
ఎన్నికల్లో
బిజెపి
గెలిచింది.
ఇక,
2009
లో
గెలిచిన
లలిత
కుమారి
టిటిడి
బోర్డు
సభ్యురాలిగా
నియమితులయ్యారు.