ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయనగరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా విజయనగరం మండలం, మున్సిపాల్టీలను చేర్చి ఈ నియోజకవర్గం ఏర్పా టు చేసారు. ఒకే నియోజకవర్గం నుండి ఏడు సార్లు గెలిచిన నేతగా ఇదే నియోజకవర్గం నుండి ఆశోక్ గజపతి రాజు రికార్డు సృష్టించారు. సుదీర్గ కాలం మంత్రి పదవులు నిర్వహించారు.అశోక్ తండ్రి విజయనగరం రాజా గా ప్రసిద్ది గాంచిన పూస పాటి విజయరామ గజపతి రాజు సైతం ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. విజయనగరంలో మూడు సార్లు, భీముని పట్నంలో మూడు సార్లు గెలుపొందారు. అశోక్ సోదరుడు ఆనంద్ గజపతి రాజు సైతం ఒకసారి ఎమ్మెల్యేగా..రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక, 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
16
సార్లు
ఎన్నికలు..
నాన్
కాంగ్రెస్
పార్టీలకే
ఆదరణ..
విజయనగరం
నియోజకవర్గానికి
ఇప్పటి
వరకు
16
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
రెండు
సార్లు
మాత్రమే
కాంగ్రెస్
గెలిచింది.
తెలుగుదేశం
ఏడు
సార్లు
గెలవగా..
సోషలిస్టు,
ప్రజా
సోషలిస్టు
పార్టీలు
కలిసి
నాలుగు
సార్లు.
జనసంగ్,
జనతా
పార్టీలు
ఒకొ
క్కసారి
చొప్పున
గెలుపొందాయి.
1955
లో
గెలిచిన
పివిజి
రాజు
ఆ
తరువాత
లోక్సభకు
ఎన్నికయ్యారు.
భాట్లం
శ్రీరామ
మూర్తి
రెండు
సార్లు
ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు.
2004
ఎన్నికల్లో
స్వతంత్ర
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
కొలగల్ల
వీరభద్రస్వామి
ఇక్కడ
నుండి
స్వతంత్ర
అభ్యర్ధిగా
పోటీ
చేసి
అశోక్
గజపతి
రాజు
మీద
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
తిరిగి
అశోక్
గజ
పతి
రాజు
టిడిపి
నుండి
గెలిచారు.
2014
లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
ఓటర్లు
216301
ఉండగా,
అందులో
154058
మంది
ఓటింగ్
లో
పాల్గొన్నారు.
ఆ
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
మీసాల
గీత77820
ఓట్లు
దక్కించుకోగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
మాజీ
ఎమ్మెల్యే
కె
వీరభద్ర
స్వామి
61916
ఓట్లు
దక్కించుకున్నారు.
టిడిపి
అభ్యర్ధి
గీత
15404
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
అశోక్
గజపతి
రాజు
విజయనగరం
ఎంపీగా
పోటి
చేసి
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
అభ్యర్ధి
ఇదే
నియోజకవర్గం
నుండి
పోటీ
చేసి
28341
ఓట్లు
దక్కించుకున్నారు.