వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన
ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై పునీతులు కావాలని సంస్థ ఆహ్వానించింది. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఐదు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సాయిబాబా కృపకు పాత్రులు కావాలని సంస్థాన్ భక్తులకు పిలుపునిచ్చింది.
Comments
Story first published: Monday, October 19, 2009, 15:25 [IST]