వాషింగ్టన్:
భారతీయ
వైద్యులకు
కూడా
అమెరికాలో
గుర్తింపు
లభిస్తూనే
ఉంది.
భారత
సంతతి
వైద్య
నిపుణుడు
డాక్టర్
సంజయ్
గోయల్కు
రూ.2.8
కోట్ల
విలువైన
పురస్కారం
లభించింది.
కోలోరెక్టల్
క్యాన్సర్లో
రోగులకు
తోడ్పడే
విధానాలపై
పరిశోధనలు
నిర్వహించినందుకు
ఈ
బహుమతి
వరించింది.
మాంటెఫియోర్
మెడికల్
సెంటర్,
ఆల్బర్ట్
ఐన్
స్టీన్
కాలేజ్
ఆఫ్
మెడిసిన్
లలో
క్యాన్సర్
నిపుణుడిగా
పనిచేస్తున్నారు.
అమెరికన్
సొసైటీ
ఆఫ్
క్లినికల్
ఆంకాలజీ
వార్షిక
సదస్సులో
ఈ
పురస్కారం
అందుకున్నారు.
గోయల్
వెల్లూరు
క్రిస్టియన్
మెడికల్
కళాశాలలో
వైద్యవిద్య
అభ్యసించారు.