బ్రిటన్
లో
నివసించే
ఆంధ్రప్రదేశ్
కు
చెందిన
యువ
న్యాయవాది
పావనిరెడ్డి
ఉన్నత
గౌరవం
పొందారు.
ఆమె
2010
ఆసియన్
మహిళగా
బంగారు
పురస్కారం
అందుకున్నారు.
బ్రిటన్
న్యాయశాఖ
సహాయమంత్రి
లార్డ్
టామ్
గురువారం
జరిగిన
10వ
ఆసియన్
విజేతల
పురస్కారాల
ప్రదానోత్సవంలో
ఆమెకు
ప్రదానం
చేశారు.
ప్రముఖ
న్యాయసేవా
సంస్థ
'జైవాలా
అండ్
కో'
మేనేజింగ్
భాగస్వామిగా
పావని
వ్యవహరిస్తున్నారు.