వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డెట్రాయిట్ లో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం
పటేల్,పట్వారీ, మునసబు, కరణాల వ్యవస్థలను రుద్ద చేయడంతో పాటు రెండు రూపాయలకు కిలోబియ్యం... తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దేనని వారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు సూరపనేని బసవేంద్ర, దంతేశ్వరరావు, మోహన్, వెంకట్, ముద్దుకృష్ణ, సుధాకర్, బలరాం...తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, April 1, 2010, 17:16 [IST]