వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో ఎన్నారైల దండి యాత్ర
1930 మార్చి 12వ తేదీ మహాత్మాగాంధీ దండియాత్రను నిర్వహించారు. దాని స్ఫూర్తిగా ఎన్నారైలు అవినీతికి వ్యతిరేకంగా దండియాత్ర - 2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో 12 నగరాల్లో, భారతదేశం వెలుపల 20 నగరాల్లో ఈ యాత్ర జరుగుతుంది. సీనియర్ పౌరులు గాంధీ చేపట్టిన మార్గంలోనే గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు యాత్ర చేస్తారు. రాజకుమార్ సింగ్ నాయకత్వం వహించే ఈ యాత్ర ఏప్రిల్ 6వ తేదీన దండి చేరుకుంటుంది. చిన్నపాటి ఉప్పు సంచులను పార్లమెంటు సభ్యులకు బట్వాడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో దాదాపు వంద మంది సమావేశమై దండియాత్ర - 2 విజయవంతం కావాలని ప్రార్థించారు.
Comments
English summary
At 8 am on March 12th, an interesting event took place at Martin Luther King Jr. Park at San Diego, USA. A 78-year old man, attired to be a lookalike of Mahatma Gandhi arrived. He was accompanied by 30 others, wearing T-shirts with Gandhi’s famous silhouette and the caption: Dandi March II – A 240 Mile Walk Against Corruption.
Story first published: Tuesday, March 15, 2011, 9:17 [IST]