వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షార్జాలో బందీలుగా భారత కార్మికులు
రెండున్నరేళ్లుగా వీసాలు రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు.అయితే కేసు ఉపసంహరించుకుంటే స్వదేశానికి పంపుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే మాట మార్చి కంపెనీ యాజమాన్యంపైనే కేసు పెడతారా అంటూ కార్మికులను వేధింపులకు గురిచేసిందని సమాచారం కార్మికులను చీకటి గదిలో బంధించినట్లు తెలుస్తోంది.
English summary
According to reports - Indian workers are in captivity in Sharjah.
Story first published: Tuesday, December 6, 2011, 17:53 [IST]