వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్జాలో బందీలుగా భారత కార్మికులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharjah
సంపాదన కోసం వచ్చిన భారతీయులకు షార్జాలో నానా ఇక్కట్లు ఎదరువుతున్నాయి. ఇది ఎండమావులను తలపిస్తోంది. షార్జాలోని కరమ్ క న్‌స్ట్రక్షన్ కంపెనీ 125 మంది భారతీయులను బందీలు చేసినట్లు సమాచారం అందింది. బాధితులలో 40 మంది కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలవాసులే ఉన్నారు. కంపెనీ వారికి ఏడాదిగా జీతాలు చెల్లించడం కుండా వేధిస్తోందనే ఆరోపణలు వచ్చాయి.

రెండున్నరేళ్లుగా వీసాలు రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు.అయితే కేసు ఉపసంహరించుకుంటే స్వదేశానికి పంపుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే మాట మార్చి కంపెనీ యాజమాన్యంపైనే కేసు పెడతారా అంటూ కార్మికులను వేధింపులకు గురిచేసిందని సమాచారం కార్మికులను చీకటి గదిలో బంధించినట్లు తెలుస్తోంది.

English summary
According to reports - Indian workers are in captivity in Sharjah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X