వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో ఎన్నారైల వాక్
పిఎఫ్ఎల్ లాస్ ఏంజెల్స్లో ఈ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్టీసియా ఏరియాలో ఈ పది మైళ్ల నడక సాగింది. కుంభకోణాల్లో భారీ మొత్తంలో సొమ్ము పోవడం తనకు బాధగా ఉందని, ఇంతగా నష్టం జరుగుతుంటే మౌనంగా ఎలా ఉండగలనని మార్చ్లో పాల్గొన్న అమిత్ అన్నారు. నిరంతరాయంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ మార్చ్ తెలియజేస్తోందని శ్రీహరి అట్లూరి అన్నారు. హైదరాబాదులో అదే రోజు యూత్ ఫర్ బెట్టర్ ఇండియా పేరుతో పిఎఫ్ఎల్ చాప్టర్ ఆధ్వర్యంలో పద్మభూపతి రాజు తదితరులు మార్చ్ చేపట్టారు. ట్రై వ్యాలీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పిఎఫ్ఎల్ హూస్టన్ కాన్సులేట్ జనరల్ను పిఎఫ్ఎల్ కోరింది.
Story first published: Monday, February 7, 2011, 10:32 [IST]