bredcrumb

ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)

By Kannaiah
| Published: Friday, February 4, 2022, 11:23 [IST]
ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశ్రమంను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
1/11
హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరగనున్నాయి
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
2/11
స‌హ‌స్రాబ్ది స‌మారోహం వేడుక‌లో రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
3/11
ముచ్చింతల్ చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి వచ్చిన ఆయనను వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 216 అడుగుల శ్రీరామానుజులవారి విగ్రహాన్ని సందర్శించారు. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
4/11
ఆయన వెంట చిన‌జీయ‌ర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వ‌ర‌రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఉన్నారు. రెండ్రోజులుగా నిర్వహిస్తున్న సహస్రాబ్ది సమారోహం వేడుకకు కేసీఆర్ హాజరయ్యారు.
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
5/11
రామానుజాచార్యులవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కేసీఆర్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2:10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుంటారు. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
6/11
 స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ.విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా.. 54 అడుగుల ఎత్తు ఉన్న పీఠంపై ఆశీనులైన స్థితిలో రూపొందించిన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
7/11
ఈ 54 అడుగుల ఎత్తున నిర్మించిన భవనంలో ఈ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల సందర్భంగా మోడీ-కేసీఆర్ ఒకే వేదికను పంచుకోబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
8/11
రాజకీయాలకు అతీతంగా త్రిదండి చినజీయర్ స్వామి నిర్వహిస్తోన్నందున ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఇక్కడ రాజకీయాలు, ఆ తరహా ఉపన్యాసాలకు ఏ మాత్రం అవకాశం లేదు. 
ప్రధాని మోదీ వస్తున్న వేళ.. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకు సీఎం కేసీఆర్ (ఫోటోలు)
9/11
ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని హాజరైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X