By Kannaiah
| Published: Friday, February 4, 2022, 11:23 [IST]
ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశ్రమంను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
1/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html
హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరగనున్నాయి
2/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-1
సహస్రాబ్ది సమారోహం వేడుకలో రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
3/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-2
ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన ఆయనను వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 216 అడుగుల శ్రీరామానుజులవారి విగ్రహాన్ని సందర్శించారు.
4/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-3
ఆయన వెంట చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. రెండ్రోజులుగా నిర్వహిస్తున్న సహస్రాబ్ది సమారోహం వేడుకకు కేసీఆర్ హాజరయ్యారు.
5/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-4
రామానుజాచార్యులవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కేసీఆర్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2:10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుంటారు.
6/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-5
స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ.విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా.. 54 అడుగుల ఎత్తు ఉన్న పీఠంపై ఆశీనులైన స్థితిలో రూపొందించిన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
7/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-6
ఈ 54 అడుగుల ఎత్తున నిర్మించిన భవనంలో ఈ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల సందర్భంగా మోడీ-కేసీఆర్ ఒకే వేదికను పంచుకోబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
8/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-7
రాజకీయాలకు అతీతంగా త్రిదండి చినజీయర్ స్వామి నిర్వహిస్తోన్నందున ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఇక్కడ రాజకీయాలు, ఆ తరహా ఉపన్యాసాలకు ఏ మాత్రం అవకాశం లేదు.
9/11
Chinna Jeeyar swamy ఆశ్రమంకు సీఎం కేసీఆర్ - Oneindia Telugu
/photos/cm-kcr-visits-chinnajeeyar-swamy-ashram-to-check-arrangements-oi74964.html#photos-8
ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని హాజరైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది