bredcrumb

గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై

By Kannaiah
| Published: Monday, July 12, 2021, 19:40 [IST]
కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై గిరిజన తండా లో పర్యటించారు
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
1/14
గిరిజనుల్లో టీకాపై అపోహ తొలగించేందుకు తానే స్వయంగా టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
2/14
స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళిసై
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
3/14
మారూమూల ప్రాతాలలో ఉన్న ఆదివాసి గిరిజనులందరి కీ కూడా ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్ సూచన
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
4/14
గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గవర్నర్ గతం లోనే పిలుపు
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
5/14
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్  తీసుకున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
6/14
తమిళిసై దంపతులను సన్మాంచిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
7/14
గవర్నర్‌కు స్వాగతం పలికిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
8/14
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ 
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
9/14
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లోని కె సి తండాలో పర్యటించిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X