bredcrumb

మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)

By Chandrasekhar Rao
| Published: Friday, February 18, 2022, 20:03 [IST]
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యార్థులతో సరదాగా గడిపారు. వారికి స్వయంగా భోజనాన్ని వడ్డించారు. వారితో గ్రూప్ ఫొటో దిగారు. మావయ్య అంటూ ఆ పిల్లలు వైఎస్ జగన్‌ను సంబోధించడం అందరినీ ఆకట్టుకుంది.
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
1/20
విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
2/20
హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్మాణానికి వైఎస్ జగన్ భూమిపూజ
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
3/20
హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్మాణానికి వైఎస్ జగన్ భూమిపూజ
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
4/20
వైఎస్ జగన్ భగవద్గీతను అందజేసిన ఇస్కాన్ ప్రతినిధులు
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
5/20
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
6/20
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
7/20
శిలాఫలకం ఆవిష్కరణ సందర్భంగా మంత్రులు, అధికారులు, ఇస్కాన్ ప్రతినిధులతో వైఎస్ జగన్ 
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
8/20
శ్రీశైలం దేవస్థానం అర్చక స్వాముల ఆశీర్వాదాన్ని అందుకున్న సందర్భంగా వైఎస్ జగన్
మావయ్యగా మురిపించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
9/20
విద్యార్థులకు భోజనం వడ్డించిన వైఎస్ జగన్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X