bredcrumb

టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)

By Kannaiah
| Published: Thursday, September 23, 2021, 23:24 [IST]
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని టాప్ 5 కంపెనీల సీఈఓలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు
టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)
1/5
భారత్‌లో ఎడ్యుకేషన్ టెక్నాలజీకి ఉన్న అవకాశాలు, స్టార్టప్‌లకు ఊతమిచ్చే అంశాలపై అడోబ్ కంపెనీ సీఈఓ శంతను నారాయణ్‌తో చర్చించిన ప్రధాని మోదీ
టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)
2/5
సౌరశక్తి ప్రాజెక్టు పై ఫస్ట్ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్మర్‌తో చర్చించిన ప్రధాని మోదీ
టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)
3/5
క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానోతో 5జీ టెక్నాలజీపై చర్చించిన ప్రధాని మోదీ
టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)
4/5
భారత్‌లో స్టార్టప్‌ కంపెనీలకు తమ సహకారం ఎప్పుడూ అందిస్తామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చిన అడోబ్ కంపెనీ సీఈఓ శంతను నారాయణ్
టాప్-5 కంపెనీ సీఈఓలతో భేటీ అయిన ప్రధాని మోదీ (ఫోటోలు)
5/5
జనరల్ అటామిక్స్ కంపెనీ సీఈఓ వివేక్ లాల్‌తో డ్రోన్ల గురించి చర్చించిన ప్రధాని మోదీ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X