| Published: Monday, October 11, 2021, 22:45 [IST]
1/6
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) | The Five temples you must visit during Navratri - Oneindia Telugu/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html
కామాఖ్య ఆలయం.. అస్సాంలోని గౌహతిలో ఉంది. శక్తి పీఠాలలో ఒకటి. శక్తిపీఠాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు భక్తులు. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. యోని రూపంలో ఏర్పడిన విగ్రహానికి భక్తులు పూజిస్తారు.
కామాఖ్య ఆలయం.. అస్సాంలోని గౌహతిలో ఉంది. శక్తి పీఠాలలో ఒకటి. శక్తిపీఠాల్లో అత్యంత...
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html#photos-1
తమిళనాడులోని మధురైలో వెలిసిన మీనాక్షి అమ్మవారి ఆలయం శక్తిమంతమైనది. పార్వతీదేవిని మీనాక్షి రూపంలో కొలుస్తారు భక్తులు. దక్షిణాది రాష్ట్రాల్లో గల అమ్మవారి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది.
తమిళనాడులోని మధురైలో వెలిసిన మీనాక్షి అమ్మవారి ఆలయం శక్తిమంతమైనది. పార్వతీదేవిని మీనాక్షి...
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html#photos-2
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది అంబాజీ. అమ్మవారు ఇక్కడ సింహారూఢురాలై దర్శనం ఇస్తారు. సతీదేవి హృదయం భాగం ఇక్కడ పడిందని భక్తులు నమ్ముతారు.
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది అంబాజీ. అమ్మవారు ఇక్కడ సింహారూఢురాలై దర్శనం ఇస్తారు....
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html#photos-3
మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం. అంబా భవానీగా అమ్మవారిని కొలుస్తారు. చాళుక్యుల కాలంలో నిర్మించారు.
మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం. అంబా...
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html#photos-4
వైష్ణోదేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతం మీద అమ్మవారు కొలువయ్యారు.
వైష్ణోదేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. జమ్మూ...
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/the-five-temples-you-must-visit-during-navratri-oi69297.html#photos-5
దక్షిణేశ్వర్ కాళికా అమ్మవారి ఆలయం.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో ఉంది. 1855లో కాళీమాత భక్తురాలు రాణి రష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలో ఉన్న అన్ని కాళీమాత ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది
దక్షిణేశ్వర్ కాళికా అమ్మవారి ఆలయం.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో ఉంది. 1855లో కాళీమాత...