వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యాకూబ్ కవిత్వంపై విశ్లేషణా గ్రంథం
సాహిత్యకారులు హెచ్చార్కె, ఎకె ప్రభాకర్ పుస్తకంపై విశ్లేషణ అందిస్తారు. పాలపిట్ట సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. యాకూబ్ గత మూడు దశాబ్దాలుగా రాసిన కవిత్వంపై సౌభాగ్య విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన యాకూబ్ తన కవిత్వంలో మానవతావాదాన్ని కేంద్రంగా చేసుకుని తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చారు. ఆయన కవిత్వంలో మైనారిటీ అంశ మానవ సహజ స్పందనలను ఆవిష్కరిస్తుంది.
Comments
English summary
A book of analysis made by Soubhagya on prominent Telugu poet Yakoob will be released by well known poet K Siva Reddy.
Story first published: Saturday, December 10, 2011, 13:02 [IST]