వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పట్టుదల ఎందుకు?

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైఎస్ జగన్ పట్టు బిగిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి రోశయ్య తన సీటులో బలపడుతున్నారు. జగన్ కాబోయేది ముఖ్యమంత్రా, కేంద్ర మంత్రా? ఉప ముఖ్యమంత్రా అని సర్వత్రా విన్పిస్తున్న తరుణంలో దట్స్ తెలుగు డాట్ కామ్ పోల్ నిర్వహించింది. దీనిలో జగన్ కేంద్ర మంత్రి కావాలని ఎక్కువ మంది ఓట్ చేశారు.మళ్ళీ హైదరాబాద్ నగర ప్రవేశం చేసిన వైఎస్ జగన్ కొత్త వ్యూహ రచనలో ఉన్నారు. జగన్ కు, వైఎస్ ఆప్త మిత్రుడు కెవిపి రామచంద్రరావుకు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయన్న వదంతులు వ్యాపించాయి. రోశయ్యతో సఖ్యతతో ఉండమని అధిష్టానవర్గం కెవిపి సూచించినట్టు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో అయితే ముఖ్యమంత్రి కాకపోతే పోరాటపథం అన్న రీతిలో జగన్ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేపట్టిన ఆన్ గోయింగ్ సొంత ప్రాజెక్టులకు మరో 20 వేల కోట్లు ఉంటె గానీ ముందుకు వెళ్ళవు. అందుకు ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ కు మరో దారి లేదు. అందువల్ల జగన్ వర్గం ముఖ్యమంత్రి పదవినే ఆశిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X