వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం మాట జయసుధ బేఖాతరు!
జగన్ ఫీజు పోరు దీక్షలో పాల్గొనకూడదని ఆమెకు సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే భవిష్యత్తు ఉంటుందని ఆమెకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కిరణ్ కోరికను భేఖాతరు చేస్తూ జయసుధ జగన్ ఫీజు పోరులో పాల్గొన్నారు. ఇదివరకు సైతం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష తదితర కార్యాక్రమాలలో కూడా పాల్గొనవద్దని ఎమ్మెల్యేలను కోరినప్పటికీ అంతగా ఫలించలేదు.
Comments
జయసుధ వైఎస్ జగన్ కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ jayasudha ys jagan kirankumar reddy congress fee poru
English summary
Secunderabad MLA Jayasudha did not cared CM Kirankumar Reddy's urge. He urged her yesterday, to dont participate in Ex MP YS Jaganmohan Reddy Fee Poru. But she was participated.
Story first published: Saturday, February 19, 2011, 13:23 [IST]