వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
temple tirumala tiurmala konda brahmostavam photos
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సుమారు 650 కిలోమీటర్లదూరంలో వున్న విశాఖ నుంచి సింహాచలం 16 కిలోమీటర్లదూరంలో వుంది. విశాఖ వరకు హైదరాబాద్నుంచి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి.విశాఖ నుంచి సిటీ టూర్ లేదా ఆటోలు, టాక్సీలలోసింహాచలం సందర్శించుకోవచ్చు. హైదరాబాద్నుంచి విశాఖ వెళుతున్న సమయంలో విశాఖ చేరడానికిముందే సింహాచలం స్టేషన్ వస్తుంది.
వసతిః
సింహాచలంలో ఆలయానికిచెందిన ధర్మ సత్రాలు వున్నప్పటికీ విశాఖపట్నానికి అత్యంతచేరువలో వున్న కారణంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకొనేవారంతా విశాఖలోనే బసచేస్తారు. అందువల్ల ఇక్కడపెద్దగా వసతి సౌకర్యాలు అభివృద్ధి చెందలేదు.
Comments
Story first published: Monday, April 28, 2003, 23:53 [IST]