వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల కొండ
ప్రముఖులసందేశాలు
తిరుమల, తిరుమలేశునికిసంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను కృష్ణమూర్తిగారు రమ్యంగాకూర్చారు. హంసవలె అవసర విషయాలను మాత్రమేచెప్పారు. పూజయే లేని నాటి నుంచి నేటి ఆర్జిత పూజలవరకు గల కథలను వకుల మాలికల్లాకూర్చారు. సమవాయి వృత్తాంతం - నాలుగు నాలీలఉడికిన అన్నం మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పించడంనుంచి ప్రపంచబ్యాంకుకు తల్లివేరైన ఈస్టిండియా కంపెనీకిమూలధనం వెంకన్న ఆదాయమే వరకు అనేక ఆసక్తికరవిషయాలు అద్భుతంగా చెప్పిన కృష్ణమూర్తిగారుధన్యులు.
అక్షర వాచస్పతి దాశరధి రంగాచార్య
- పుస్తకంలోని విశేషాలు-అపురూప చిత్రాలు
Comments
Story first published: Monday, February 9, 2004, 23:53 [IST]