టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెల్లించిన బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుటుంబంతో కలిసి ఒక్క పూట భోజనం చేసినందుకుగాను ఏకంగా ఏడు లక్షల బిల్లు కట్టాడట చోప్రా. ఈ విషయాన్ని అతడే ట్విటర్లో చెప్పాడు. అంతేకాదు ఆ బిల్లును కూడా పోస్ట్ చేశాడు. 'మీల్స్ కోసం సుమారు ఏడు లక్షల మేర బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్కమ్ టూ ఇండోనేషియా' అంటూ ట్వీట్ను షేర్ చేశారు.అది చూసిన వారందరికీ ఎంత గ్రాండ్ పార్టీనో అనుకుంటారు. కానీ, అది కేవలం ఒక కుటుంబం సాధారణంగా తిన్న భోజనం ఖరీదు. చోలె కర్రీ 90 వేలట. పన్నీర్ బటర్ 99 వేలట. పన్నీర్ టిక్కా 96 వేలట.. ఇలాంటి బిల్లు మీరెప్పుడైనా చూశారా?
Up Next
01:39
రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
46 minutes ago
01:42
ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
2 hours ago
02:49
ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
1 day ago
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
1 day ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
1 day ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
2 days ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
2 days ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
3 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..