రూ.7 లక్షలతో ఒక్క పూట భోజనం చేసిన క్రికెటర్

Published : July 19, 2018 05:36 PM (IST)
Aakash Chopra Posts Food Bill Of 7 Lakhs, Leaves Twitterati stumped
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా చెల్లించిన బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుటుంబంతో కలిసి ఒక్క పూట భోజనం చేసినందుకుగాను ఏకంగా ఏడు లక్షల బిల్లు కట్టాడట చోప్రా. ఈ విషయాన్ని అతడే ట్విటర్‌లో చెప్పాడు. అంతేకాదు ఆ బిల్లును కూడా పోస్ట్ చేశాడు. 'మీల్స్‌ కోసం సుమారు ఏడు లక్షల మేర బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్‌కమ్‌ టూ ఇండోనేషియా' అంటూ ట్వీట్‌ను షేర్‌ చేశారు.అది చూసిన వారందరికీ ఎంత గ్రాండ్ పార్టీనో అనుకుంటారు. కానీ, అది కేవలం ఒక కుటుంబం సాధారణంగా తిన్న భోజనం ఖరీదు. చోలె కర్రీ 90 వేలట. పన్నీర్ బటర్ 99 వేలట. పన్నీర్ టిక్కా 96 వేలట.. ఇలాంటి బిల్లు మీరెప్పుడైనా చూశారా?
Up Next
Recommended వీడియోలు
  • 45 minutes ago
    రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
  • 2 hours ago
    ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
  • 3 hours ago
    షర్మిలకు కోర్టు నోటీసులు..
  • 5 hours ago
    షర్మిల సభలో ఎగిరిన వైసీపీ జెండా..!
  • 6 hours ago
    భరత్ vs బాబు.
  • 6 hours ago
    జగన్ రాయిదాడి కేసు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా