ఇకపై ఉద్యోగ విధులకు తగినట్లుగా సిలబస్‌: ఎపిపిఎస్సీ

Published : July 18, 2018 06:16 PM (IST)
APPSC Exercises On Group 1,2 New Syllabus
ఉద్యోగ అర్హతా పరీక్షలకు సంబంధించి సిలబస్ ను ఉద్యోగ విధులకు తగినట్లుగా రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్సీ) దృష్టిపెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షను ఆంగ్లంతో పాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అభ్యర్థుల సౌకర్యార్థం గ్రూపు-1 ప్రధాన పరీక్షల సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఒకచోట మాత్రమే ఇవ్వాలని ఎపీపీఎస్సీ భావిస్తోంది.
Up Next
Recommended వీడియోలు
  • 5 hours ago
    నంద్యాలలో అఖిల ప్రియ తెగింపు
  • 5 hours ago
    ఏపీ ముగ్గురు ప్రత్యేక అధికారులు
  • 6 hours ago
    ఈసీ కీలక నిర్ణయం
  • 6 hours ago
    కాంగ్రెస్ తెచ్చిన కరువు
  • 7 hours ago
    మిమిక్రి
  • 7 hours ago
    కానీ ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా