టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్పై ట్విట్టర్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గాయంతో ఇంగ్లాండ్తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. మూడో వన్డేకు ముందు అతను నెట్స్లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.దీంతో సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక మూడో వన్డేకు భువీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భువనేశ్వర్ కుమార్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని బీసీసీఐ అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులంతా సంతోషిస్తారని బోర్డు భావించింది.
Up Next
01:29
మాకు ఈ మ్యాచ్ అస్సలు గెలవాలని లేదు
1 hour ago
01:54
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్. ముంబై ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం
21 hours ago
01:06
తోపు క్రికెటర్లను కలిసిన సూపర్ స్టార్..
23 hours ago
01:41
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్.. అందుకే వాళ్ళు అరెస్ట్..