తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై ఆ భవనంలో పనిచేస్తున్న వ్యక్తులు కొన్ని నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 17మందిని అరెస్ట్ చేశారు.
Up Next
01:22
మళ్ళీ నోరు జారిన ప్రకాష్ రాజ్
1 day ago
01:47
కవిత అరెస్ట్ పై మొదటి సారి షాకింగ్ నిజాలు చెప్పిన కేసిఆర్..