డీఆర్ఎస్ కోరడంలో తనకు తిరుగులేదని మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో మొయిన్ అలీ విసిరిన బంతి ధోనీ ప్యాడ్లకు తాకగా.. అంపైర్ అవుటిచ్చాడు. దీన్ని సవాల్ చేసిన మహీ.. నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి, ధోనీ క్రీజులో ఉండటంతో టీమిండియా ధీమాగా కనిపించింది.
Up Next
01:39
రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
6 hours ago
01:42
ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
8 hours ago
02:49
ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
1 day ago
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
1 day ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
1 day ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
2 days ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
2 days ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
3 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..