డీఆర్ఎస్ కోరడంలో తనకు తిరుగులేదని మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో మొయిన్ అలీ విసిరిన బంతి ధోనీ ప్యాడ్లకు తాకగా.. అంపైర్ అవుటిచ్చాడు. దీన్ని సవాల్ చేసిన మహీ.. నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి, ధోనీ క్రీజులో ఉండటంతో టీమిండియా ధీమాగా కనిపించింది.
Up Next
01:28
చేతులెత్తేసిన హార్దిక్ .. కెప్టెన్సీ చేసిన రోహిత్
17 hours ago
01:51
ఉప్పల్లో సిక్సర్ల సునామీ
18 hours ago
01:37
షేక్ ఆడించిన అభిషేక్ ..ముంబై కి పీడ కల
18 hours ago
01:25
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన SRH
18 hours ago
08:55
ఉప్పల్ ప్రేక్షకుల మనోభావాలు
23 hours ago
01:36
పాండ్య కాళ్ళు మొక్కాడు !
23 hours ago
02:54
కావ్య నిర్ణయం పై ఉత్కంఠ
1 day ago
02:22
రూటు మార్చిన రాయుడు !
1 day ago
01:11
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సురేశ్ రైనా రికార్డ్ బద్దలు