ధోనీ.. రిటైర్‌మెంట్ ప్రకటించేందుకే బాల్ తీసుకున్నాడా..??

Published : July 18, 2018 02:26 PM (IST)
Dhoni Takes ODI Match Ball From Umpire,Sparks Conjectures about Retirement
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడనే సందేహాలు నెలకొన్నాయి. వన్డే సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్ లీడ్స్ వేదికగా మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్ల చేతి నుంచి బంతిని తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.సాధారణంగా ఏదైనా సిరీస్‌ను సొంతం చేసుకుంటే క్రికెటర్లు వికెట్లను, మ్యాచ్‌ బాల్‌ను విజయానికి గుర్తుగా తీసుకుంటారు. ఇది సర్వ సాధారణమే. కానీ, మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్లు రూట్‌, మోర్గాన్‌ ధాటికి భారత్‌ 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ ఓటమితో పాటు మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది.
Up Next
Recommended వీడియోలు
  • 45 minutes ago
    షాపింగ్ మాల్ పై కస్టమర్స్ రివ్యూ
  • 45 minutes ago
    గుంతకల్‌లో టీడీపీకీ షాక్.
  • 1 hour ago
    హరిహర వీరమల్లు అప్డేట్ ఇచ్చిన నిధి
  • 3 hours ago
    బాంబు పేల్చిన కడియం !
  • 4 hours ago
    రాధిక ఎంట్రీ అదుర్స్..!
  • 4 hours ago
    టిల్లు స్క్వేర్ డబుల్ ధమాకా .. !
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా