ధోనీ.. రిటైర్మెంట్ ప్రకటించేందుకే బాల్ తీసుకున్నాడా..??
Published : July 18, 2018 02:26 PM (IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడనే సందేహాలు నెలకొన్నాయి. వన్డే సిరీస్లోని ఆఖరి మ్యాచ్ లీడ్స్ వేదికగా మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్ల చేతి నుంచి బంతిని తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.సాధారణంగా ఏదైనా సిరీస్ను సొంతం చేసుకుంటే క్రికెటర్లు వికెట్లను, మ్యాచ్ బాల్ను విజయానికి గుర్తుగా తీసుకుంటారు. ఇది సర్వ సాధారణమే. కానీ, మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు రూట్, మోర్గాన్ ధాటికి భారత్ 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ఓటమితో పాటు మూడు వన్డేల సిరీస్ను 1-2తో చేజార్చుకుంది.
Up Next
01:28
చేతులెత్తేసిన హార్దిక్ .. కెప్టెన్సీ చేసిన రోహిత్
2 days ago
01:51
ఉప్పల్లో సిక్సర్ల సునామీ
2 days ago
01:37
షేక్ ఆడించిన అభిషేక్ ..ముంబై కి పీడ కల
2 days ago
01:25
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన SRH
2 days ago
08:55
ఉప్పల్ ప్రేక్షకుల మనోభావాలు
2 days ago
01:36
పాండ్య కాళ్ళు మొక్కాడు !
2 days ago
02:54
కావ్య నిర్ణయం పై ఉత్కంఠ
2 days ago
02:22
రూటు మార్చిన రాయుడు !
2 days ago
01:11
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సురేశ్ రైనా రికార్డ్ బద్దలు