"ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌"ను ప్రారంభించిన చంద్రబాబు

Published : July 19, 2018 04:44 PM (IST)
E Pragati My AP Portal Launched by Chandrababu Naidu
ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు అన్ని శాఖల పనులు ఒకే చోట, అదీ నిమిషాల వ్యవధిలో ఆ పనులు పూర్తయ్యేలాగా ఒక వేదిక "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" అనే సరికొత్త వ్యవస్థను ఎపి ప్రభుత్వం సిద్దం చేసింది.ప్రజలకు సంతృప్తికర సేవలు అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెండేళ్ల కసరత్తు అనంతరం తుది రూపు దిద్దుకొని సేవలకు సిద్దమైన "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" ను సిఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
Up Next
Recommended వీడియోలు
  • 5 hours ago
    నంద్యాలలో అఖిల ప్రియ తెగింపు
  • 5 hours ago
    ఏపీ ముగ్గురు ప్రత్యేక అధికారులు
  • 6 hours ago
    ఈసీ కీలక నిర్ణయం
  • 6 hours ago
    కాంగ్రెస్ తెచ్చిన కరువు
  • 7 hours ago
    మిమిక్రి
  • 7 hours ago
    కానీ ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా