ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా రెండో సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్తో కీలకమైన మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సోమవారం నెట్స్లో తీవ్ర సాధన చేసింది. గాయంతో వన్డేలకు దూరమైన పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టుతో కలిసి సాధన చేశాడు. సహచరులకు బౌలింగ్ చేశాడు. మ్యాచ్లోపు అతడు ఫిట్ అయితే భారత్ ఎదుర్కొంటున్న డెత్ ఓవర్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.శార్దూల్ ఠాకూర్, ధోనీ, రైనాతో కలిసి భువి మైదానంలో సాధన చేశాడు. భువి రాకతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారినా మిడిలార్డర్ విభాగం మాత్రం సమస్యగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో దుమ్ము దులిపేసిన టాప్ ఆర్డర్ రెండో వన్డేలో కుప్పకూలడంతో మిడిలార్డర్ వైఫల్యం మరోసారి బయటపడింది. ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడు. రైనా ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలినవారు కనీసం సింగిల్స్ తీయడానికీ కష్టపడ్డారు.
Up Next
01:28
చేతులెత్తేసిన హార్దిక్ .. కెప్టెన్సీ చేసిన రోహిత్
14 hours ago
01:51
ఉప్పల్లో సిక్సర్ల సునామీ
15 hours ago
01:37
షేక్ ఆడించిన అభిషేక్ ..ముంబై కి పీడ కల
16 hours ago
01:25
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన SRH
16 hours ago
08:55
ఉప్పల్ ప్రేక్షకుల మనోభావాలు
20 hours ago
01:36
పాండ్య కాళ్ళు మొక్కాడు !
21 hours ago
02:54
కావ్య నిర్ణయం పై ఉత్కంఠ
23 hours ago
02:22
రూటు మార్చిన రాయుడు !
1 day ago
01:11
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సురేశ్ రైనా రికార్డ్ బద్దలు