కొండలు మెండుగా కనిపించే విజయవాడ నగరంలో మరో నూతన సొరంగ మార్గం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడగా బాగా ఫేమస్ అయిన ఈ పాత నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సి రావడం కద్దు. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ కారణంగా ఈ నగరంలో అతి తక్కువ దూరం ప్రాంతాల మధ్య ప్రయాణానికి సైతం చాలా సమయం పడుతోంది. ఉదాహరణకు ఒకే వైపు ఉండే గుణదల-బెంజ్సర్కిల్ మధ్య ప్రయాణానికి సైతం గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కొండల గుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేస్తే ప్రయాణ దూరాన్ని, సమయాన్ని తగ్గించవచ్చన్న నిపుణుల సూచనపై విఎంసీ చర్యలు ఆరంభించింది.
Up Next
01:33
వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. శని, ఆదివారాల్లో మీరు జాగ్రత్త..
12 hours ago
01:50
షర్మిల బాణం ఇక చంద్రబాబు పై
13 hours ago
11:39
వైఎస్సార్సీపీ అడ్డా
13 hours ago
02:34
ఆయనకే ఓటు వేస్తాం..
14 hours ago
02:19
గవర్నమెంట్ లో మార్పు ఖచ్చితంగా కావాలి..
14 hours ago
02:09
నామినేషన్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు
16 hours ago
01:19
మచిలీపట్నం
18 hours ago
02:26
కొడుకుతో ఆడుకుంటున్న వివేకానంద రెడ్డి ..!
19 hours ago
01:15
తెలంగాణలో వర్షాల రాక... ఆ జిల్లాలో భారీ వర్షాలు..
1 day ago
03:06
ఏపీలో అధికారం దక్కేది ఆ పార్టీకే.. షాకింగ్ లేటెస్ట్ సర్వే రిపోర్ట్..