By : Oneindia Telugu Video Team
Published : January 13, 2021, 06:31
Duration : 01:43
01:43
పంత్ ఇన్నింగ్స్పై గంభీర్ ప్రశంసలు!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్లో ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ కొద్దిసేపు క్రీజులో ఉండి ఉండే భారత్కు చారిత్రాత్మక విజయం దక్కేదన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ప్రమోషన్ అందుకున్న పంత్ 12 ఫోర్లు 3 సిక్స్లతో విరవిహారం చేసిన విషయం తెలిసిందే.