టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య శనివారం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమికి ధోనియే కారణమంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్ ఓవర్లలో ఫ్లంకెట్ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్ మాత్రమే చేశాడు.
Up Next
02:08
పోరాడి ఓడిన గుజరాత్
21 hours ago
01:51
పంత్ వీర విహారం .. కొంపముంచిన మోహిత్ శర్మ
22 hours ago
01:41
రోహిత్ కంటే నువ్వేం తక్కువ కాదు హార్దిక్ ఐపీఎల్ ని లైట్ తీస్కో..
23 hours ago
01:13
IPL 2024.. DC vs GT
1 day ago
01:38
లేట్ నైట్ పార్టీలు , సిట్టింగులు.. ఆ జట్లు చేసే పని ఇదే..