మహేంద్ర సింగ్ ధోనీ కి మద్దతు పలికిన కోహ్లీ

Published : July 17, 2018 06:03 PM (IST)
India V/s England ODI : Kohli Supports MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య శనివారం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమికి ధోనియే కారణమంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్‌ ఓవర్లలో ఫ్లంకెట్‌ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్‌ మాత్రమే చేశాడు.
Up Next
Recommended వీడియోలు
  • 1 hour ago
    కొట్టిపారేసిన బీజేపీ..
  • 2 hours ago
    మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల
  • 2 hours ago
    కేసీఆర్ పార్టీ ఉండదు..
  • 5 hours ago
    రాత్రి 10 గంటలకు నీళ్లొస్తాయి
  • 6 hours ago
    ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్చల్
  • 7 hours ago
    నామినేషన్ వేసిన జగన్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా