ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(5), ధావన్(11) పరుగులతో ఉన్నారు.
Up Next
01:39
రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
18 hours ago
01:42
ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
19 hours ago
02:49
ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
2 days ago
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
2 days ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
2 days ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
3 days ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
3 days ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
4 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..