తొలి వికెట్ కోల్పోయిన భారత్

Published : July 17, 2018 07:43 PM (IST)
India Vs England 3rd ODI: 15 Overs Update
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(5), ధావన్(11) పరుగులతో ఉన్నారు.
Up Next
Recommended వీడియోలు
  • 2 hours ago
    బీపీ, షుగర్ లెవెల్స్ డౌన్.!
  • 7 hours ago
    చల్లపడిన వాతావరణం
  • 17 hours ago
    రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
  • 19 hours ago
    ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
  • 19 hours ago
    షర్మిలకు కోర్టు నోటీసులు..
  • 22 hours ago
    షర్మిల సభలో ఎగిరిన వైసీపీ జెండా..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా