మూడో వన్డేలో భారత్ ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published : July 19, 2018 06:27 PM (IST)
India Vs England 3rd ODI: Match Highlights
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ రెండు పరుగులకే వెనుదిరిగాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన రోహిత్ 18 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 71; 8×4).. శిఖర్ ధావన్ (49 బంతుల్లో 44; 7×4) స్కోరు బోర్డును నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. జోరు పెంచుతున్న దశలో బెన్ స్టోక్స్ డైరెక్ట్ త్రోతో ధావన్‌ను రనౌట్ చేశాడు.
Up Next
Recommended వీడియోలు
  • 13 hours ago
    జగన్, వైఎస్సార్‍కు తేడా అదే..!
  • 18 hours ago
    మ్యాక్స్ వెల్ ని పక్కన పెట్టేసారు.. కారణం ఇదేనా..?
  • 20 hours ago
    ఇక కవిత పరిస్థితి..??
  • 20 hours ago
    సచిన్
  • 20 hours ago
    వర్షాలు ఏమో కానీ..
  • 21 hours ago
    రాహుల్ గాంధీది రాజా పుట్టుక.. అందుకే ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా