ఆ పరిస్థితుల్లో ఆడటమనేది అంత సులువేం కాదు: శార్దూల్‌ ఠాకూర్‌

Published : July 19, 2018 06:43 PM (IST)
India Vs England 3rd ODI: Shardul Thakur Speaks About his Innings
రెండు వన్డేల్లో టీమిండియా తరపున తొలి సిక్సును బాది ఇన్నింగ్స్‌లో చక్కని స్కోరును అందించిన శార్దూల్ ఇంగ్లాండ్‌కు భారీ పరుగులు అందించాడు శార్దూల్. అంతకు ముందు వరకు రిజర్వ్‌ బెంచీకి పరిమితమై సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆడటం అంత సులువేం కాదని టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిని అనుభవించాడు. 10 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు.'సిరీస్‌ చివరి మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు జట్టుకు విజయం అందించాలనే ప్రతి ఆటగాడి మనసులో ఉంటుంది. ఈ మ్యాచ్‌యే కాదు.. ఎలాంటిదైనా సరే, భారత్‌, భారత్‌-ఏ లాంటి ఏ జట్టుకైనా సరే. మ్యాచ్‌ ఓడిపోవడం దురదృష్టకరం. మొత్తంగా చూస్తే మేం బాగానే ఆడాం. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ టీ20, వన్డే సిరీస్‌ నుంచి బ్యాట్స్‌మెన్‌ నేర్చుకుంది చాలా ఉపయోగపడుతుంది.'
Up Next
Recommended వీడియోలు
  • 7 hours ago
    ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
  • 9 hours ago
    చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
  • 10 hours ago
    అమృత్ భారత్ రైళ్ల ప్రత్యేకతలు..
  • 11 hours ago
    ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
  • 12 hours ago
    వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. శని, ఆదివారాల్లో మీరు జాగ్రత్త..
  • 13 hours ago
    వైఎస్సార్సీపీ అడ్డా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా