ఇంగ్లాండ్‌తో మొదటి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఎంపిక

Published : July 18, 2018 06:14 PM (IST)
India's Test Squad Announced For Three Matches
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టులకు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు ఓ అవకాశం ఇచ్చారు. మరోవైపు దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్‌కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.
Up Next
Recommended వీడియోలు
  • 15 minutes ago
    రేబిస్ వచ్చిన కుక్క
  • 12 hours ago
    లేట్ నైట్ పార్టీలు , సిట్టింగులు.. ఆ జట్లు చేసే పని ఇదే..
  • 13 hours ago
    శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
  • 15 hours ago
    మాకు ఈ మ్యాచ్ అస్సలు గెలవాలని లేదు
  • 16 hours ago
    పవన్ కళ్యాణ్ పై ఎందుకు ఇన్ని క్రిమినల్ కేసులు..?
  • 16 hours ago
    వచ్చే రెండు రోజులు వానలు..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా