ఇంగ్లాండ్‌తో మొదటి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఎంపిక

Published : July 19, 2018 06:42 PM (IST)
India's Test squad announced for three matches
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టులకు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు ఓ అవకాశం ఇచ్చారు. మరోవైపు దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్‌కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.
Up Next
Recommended వీడియోలు
  • 10 hours ago
    నంద్యాలలో అఖిల ప్రియ తెగింపు
  • 10 hours ago
    ఏపీ ముగ్గురు ప్రత్యేక అధికారులు
  • 11 hours ago
    ఈసీ కీలక నిర్ణయం
  • 11 hours ago
    కాంగ్రెస్ తెచ్చిన కరువు
  • 12 hours ago
    మిమిక్రి
  • 12 hours ago
    కానీ ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా