టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు

Published : July 19, 2018 12:10 PM (IST)
J C Diwakar Reddy  Makes Serious Comments On Parliamentry Sessions
లోకసభలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలకు తాను హాజరుకాబోనని ఆయన చేసిన ప్రకటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో రాజకీయాలు బాగా లేవన్న జేసీ.. టీడీపీ విప్‌ జారీ చేసినంత మాత్రాన ఏమీకాదని అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సమర్థులైన నాయకులు చాలామందే ఉన్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇద్దరికో, ముగ్గురికో మాట్లాడే అవకాశం వస్తుందని, అనుభవం ఉన్నవారు, ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉన్నవారు మాట్లాడతారని జేసీ చెప్పారు. తనకు అంతగా, హిందీ, ఇంగ్లీష్ రాదని చెప్పుకొచ్చారు.
Up Next
Recommended వీడియోలు
  • 3 hours ago
    నంద్యాలలో అఖిల ప్రియ తెగింపు
  • 4 hours ago
    ఏపీ ముగ్గురు ప్రత్యేక అధికారులు
  • 5 hours ago
    ఈసీ కీలక నిర్ణయం
  • 5 hours ago
    కాంగ్రెస్ తెచ్చిన కరువు
  • 5 hours ago
    మిమిక్రి
  • 6 hours ago
    కానీ ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా