By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 05:40
Duration : 01:35
01:35
అబ్దుల్ కలాం పేరు తీసేసి YSR పేరు పెట్టేసారు.. !!
కొందరు ఏపీ అధికారుల అత్యుత్సాహం సమస్యలకు కారణమవుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని పధకాలకు వైయస్సార్ పేరు పెడుతోంది. ఇక, ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో కొనసాగిస్తోంది. అయితే, పాఠశాల విద్యా శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ పురస్కారాలకు కలాం పేరు తీసేసి వైయస్సార్ విద్యా పురస్కారంగా పేరు మార్చారు. ఇది విమర్శలకు కారణమైంది.